Ganesh Immersion : గణపతి నిమజ్జనం నేపథ్యంలో అన్ని శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పోలీస్, జీహెచ్ఎంసీ భక్తులకు సూచనలు చేస్తున్నారు. తాజాగా.. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాట భక్తులకు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై రంగుల పేపర్లు, రిబ్బన్లు వేయొద్దని కోరారు.