Prajapalana Dinotsavam: సెప్టెంబర్‌ 17 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన రోజును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా  జరుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు సిఎం రేవంత్‌ రెడ్డి నివాళులు అర్పించారు. గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన రేవంత్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగరేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here