Guntur Police : టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో రోజుకో అప్‌డేట్ వస్తోంది. ఇటీవల వైసీపీ కీలక నేతలను విచారణకు పిలిచిన పోలీసులు.. తాజా మరో అప్‌డేట్ ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మందిని గుర్తించినట్టు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో పోలీసులపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here