Kishan Reddy: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం శాశ్వతంగా పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ముక్తి దివాస్ను శాశ్వతంగా భారత ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవ చరిత్రను భావి తరాలకు అందిస్తామన్నారు.