Kishan Reddy:  హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం శాశ్వతంగా  పరేడ్‌ గ్రౌండ్స్‌‌లో నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌  రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ ముక్తి దివాస్‌ను శాశ్వతంగా భారత ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు.  తెలంగాణ విమోచన దినోత్సవ చరిత్రను భావి తరాలకు అందిస్తామన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here