Pydithalli Jatara : ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర పండుగగా కావడంతో అమ్మవారికి టీటీడీ, ప్రభుత్వం ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తాయి. అక్టోబ‌ర్ 14న తొలేళ్ల ఉత్సవం, అక్టోబ‌ర్ 15న సిరిమానోత్సవం నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here