Sangareddy Crime : ఆస్తుల ముందు మానవ సంబంధాలు తేలికైపోయాయి. భూమి తన పేరిట రాసివ్వలేదని కన్న తండ్రినే హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్తి కోసం బండ రాయితో ముఖంపై కొట్టి తండ్రిని హత్య చేశాడు కుమారుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here