NPS Vatsalya: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (సెప్టెంబర్ 18) ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించారు. 2024-25 కేంద్ర బడ్జెట్ లో ఈ ఎన్పీఎస్ వాత్సల్య పెన్షన్ ప్లాన్ గురించి వెల్లడించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18 న న్యూఢిల్లీలో ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here