ముగ్గురు అరెస్టు మరొకరు పరార్..

కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన నలుగురు సభ్యులు గల ముఠాకు చెందిన ముగ్గురిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఇందిరానగర్ కు చెందిన కట్ట హన్సర్ @ గడాఫ్ (19), నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జమలంకు చెందిన ఇంజపల్లి జగదీశ్వర్(19), దేవదాస్, మరో మైనర్ బాలుడు నలుగురు కలిసి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో నాలుగు చోరీలకు పాల్పడినట్లు కరీంనగర్ రూరల్ సిఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here