AP EdCET ఏపీ ఎడ్ సెట్-2024 అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఎడ్ సెట్-2024లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి తెలిపింది. బీఈడీ మొదటి సంవత్సరం, స్పెషల్ బీఈడీలో ప్రవేశాలకు ఏపీ ఎడ్ సెట్-2024 నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 2024-25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 28 నుంచి కాలేజీల్లో చేరాల్సి ఉంటుుంది.
Home Andhra Pradesh ఏపీ ఎడ్సెట్ 2024 తుది విడత అడ్మిషన్లకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్-higher education council...