ఈ మేరకు గురువారం బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. తహసిల్దార్ ఫర్హీనా షేక్, సంగారెడ్డి పట్టణ ఎస్సై నర్సింలు, ఆర్ ఐ శ్రీనివాస్, దశ్విక్ తల్లితండ్రులు, గ్రామా పెద్దల సమక్షంలో బయటికి తీశారు.  సంగారెడ్డి మెడికల్ కళాశాల చెందిన డాక్టర్లు వేణుగోపాలరావు, దీపక్ పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పోస్టుమార్టం రిపోర్ట్స్ ను హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆసుపత్రి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ ఫర్హీనా షేక్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here