తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్.. పొలిటికల్ కాంట్రవర్సీకి కారణమయ్యాయి. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. ముఖ్యంగా టీటీడీతో గతంలో సంబంధం ఉన్న వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. ఇదే అంశంపై మాజీ సీఎం జగన్ కూడా మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. టీటీడీ ఈవో కూడా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం టాక్ అఫ్ ది నేషన్గా మారింది. ఈ నేపథ్యం లో.. ఈ వివాదంపై స్పందించారు వైఎస్ షర్మిల.
Home Andhra Pradesh తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన షర్మిల.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్-ys sharmila demands an...