ఈ రెండు ప్ర‌త్యేక‌ రైళ్లు విశాఖ‌ప‌ట్నం- షాలిమార్ మ‌ధ్య‌ సింహాచలం, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బాలుగావ్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్- కియోంజర్ రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగచ్చి స్టేష‌న్‌ల‌లో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైలులో సెకెండ్ ఏసీ-1, థ‌ర్డ్ ఏసీ -3, స్లీపర్-9, జనరల్ సెకండ్ క్లాస్ -4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ కోచ్‌లు-1, మోటార్ కార్-1 ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజ‌ర్ కె. సందీప్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here