ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసులో ప్రతివాదిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఏసీబీ ప్రత్యేక ప్రాసిక్యూషన్ కు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించింది.