Anura Kumara Dissanayake : శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నాయకుడు అనుర కుమార దిస్సానాయకే ఎన్నికయ్యారు. ఎన్నికల్లో 42.31 శాతం ఓట్లతో పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన 55 ఏళ్ల అనూర కుమార దిస్సానాయకే అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here