కలిసి పూజ…
వినాయకుడి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు రాజ్. కావ్యకు ఫోన్ చేయమని రాజ్తో అంటారు అపర్ణ, ఇందిరాదేవి. భార్య లేకుండా పూజ చేస్తే లోటు…లోటుగానే ఉంటుందని, ఈ పూజలో దంపతులు కలిసి కూర్చోవాలని అంటారు. ఆ తర్వాత కావ్య, రాజ్ కలిసి పూజ చేస్తారు. అది చూసి అపర్ణ సంతోషపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.