Bengaluru Fridge Horror : బెంగళూరులో దారుణం జరిగింది. ఓ మహిళను 50 ముక్కలుగా చేసి ఫ్రిజ్లో దాచిపెట్టాడు ఓ వ్యక్తి. అయితే తాజాగా నిందితుడిని గుర్తించినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ కేసుపై మహిళా కమిషన్ కూడా సీరియస్గా ఉంది.
Home International బెంగళూరులో మహిళను 50 ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడిని గుర్తించిన పోలీసులు