AP Rains Alert : రెండు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో రాబోవు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here