JEE Main 2025 : జేఈఈ మెయిన్‌‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. 10 రోజుల్లో జేఈఈ మెయిన్-2025 తేదీలను వెల్లడించనున్నారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 20 వేల మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here