మహామృత్యుంజయ మంత్రం

మహా మృత్యుంజయ మంత్రం అనేది శివుని మరొక అత్యంత శక్తివంతమైన మంత్రం. ఇది చెడు శక్తులు, చెడు కన్ను, చేతబడి నుండి దూరంగా ఉండటానికి సహాయపడుతుంది. మహామృత్యుంజయ మంత్రాన్ని ‘మృత్యువు జయించే’ మంత్రం అని కూడా పిలుస్తారు. అనారోగ్యం, చెడు, మరణ భయం నుంచి బయటపడేందుకు ప్రాచీన కాలం నుంచి జపిస్తూ వస్తున్నారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిలో కూర్చున్నప్పుడు లేదా పడుకునే ముందు మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here