IRCTC Dwarka Darshan Package : కర్ణాటక ప్రభుత్వం, ఐఆర్సీటీసీతో కలిసి గుజరాత్, మహారాష్ట్రలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ, సోమనాథ్, త్రయంబకేశ్వర్ ప్రముఖ జ్యోతిర్లింగాలు, ద్వారకా ను కవర్ చేసేలా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అందుబాటులోకి తెచ్చింది. కర్ణాటక భారత్ గౌరవ్ ద్వారకా దర్శన్ పేరు ఈ తీర్థయాత్ర ప్యాకేజీ అందిస్తున్నారు. ఐఆర్సీటీసీ 08 రోజుల టూర్ ప్యాకేజీని రూ.15 వేల ప్రారంభ ధరతో అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here