AP Paddy Procurement : 2024-25 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికేంద్రీకరణ విధానంలో కొనుగోళ్లు చేపట్టనున్నారు. ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించింది.
Home Andhra Pradesh AP Paddy Procurement : ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ, మద్దతు...