Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర ఘటన జరిగింది. చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆ లారీలో ఉన్నవారిని కాపాడాల్సిన స్థానికులు.. చేపల కోసం ఎగబడ్డారు. ఎవరికి దొరికిన చేపలను వారు పట్టుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here