Vigilance Enquiry: గత ప్రభుత్వం బిఆర్ఎస్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై విజిలెన్స్ విచారణ సాగుతుంది.‌ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేర్, మల్కపేట కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ల రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. పలు ఫైళ్ళను సీజ్ చేసి హైదరాబాద్ కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here