Shardiya Navratri 2024: నవరాత్రులను హిందువులు చాలా వైభవంగా జరుపుకుంటారు. ఆ తొమ్మిది రోజులూ దుర్గాదేవి అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది శరన్నవరాత్రులు అశ్విని మాసం, పితృ పక్షం ముగిసిన తర్వాత రోజు అంటే అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానున్నాయి.

నవరాత్రుల్లో అష్టమి, నవమి తేదీలకు ఈసారి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున భక్తులు కన్యా పూజ కూడా చేస్తారు. అయితే కొంత మందికి ఈ సంవత్సరం అష్టమి, నవమి ఒకే రోజున జరుపుకుంటారో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here