ముడా స్థల కేటాయింపు కుంభకోణానికి సంబంధించి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణకు కర్ణాటక ప్రత్యేక కోర్టు ఆదేశించింది. తానేం తప్పు చేయలేదని, లోకాయుక్త విచారణకు సిద్ధంగా ఉన్నానని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here