Flood Relief Released: ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు ప్రకటించిన పరిహారం బాధితుల ఖాతాలకు చేరుతోంది. బుధవారం ఉదయం విజయవాడలో రూ.600కోట్ల వరద సాయాన్ని ముఖ్యమంత్రి విడుదల చేయగా సాయంత్రం నుంచి వరద ముంపు బాధితుల ఖతాలకు నిర్దేశిత మొత్తం జమ అవుతోంది.గురువారం నగదు అందుకున్న వారికి ధృవీకరణ సందేశాలు పంపుతారు.
Home Andhra Pradesh Flood Relief Released: ముంపు బాధితుల ఖాతాలకు చేరిన వరద సాయం.. ఎలా తెలుసుకోవాలంటే?