Vangaveeti Radha: విజయవాడకు చెందిన ప్రముఖ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. దివంగత వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణా కొంతకాలంగా టీడీపీలో ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాధా ఎప్పుడూ బయట కనిపించలేదు.