Anakapalle : అనకాప‌ల్లి జిల్లాలో ఘోరం జరిగింది. సాగునీటి కోసం బంధువుల మ‌ధ్య వివాదం నెలకొంది. అది కాస్తా క‌త్తిపోట్ల‌కు దారి తీసింది. ఈ ఘ‌ట‌న‌లో భార్య మృతి చెంద‌గా.. భ‌ర్త‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here