Palasa Cashew: తిరుమల తిరుపత దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే జీడిపప్పును పలాస నుంచి సరఫరా చేయనున్నారు. 30టన్నుల లోడ్ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చన్నాయుడు జెండా ఊపి తిరుమలకు పంపారు.
Home Andhra Pradesh Palasa Cashew: తిరుపతి లడ్డూ ప్రసాదంకు పలాస జీడిపప్పు… 30 టన్నుల లోడుకు జెండా ఊపి...