Palasa Cashew: తిరుమల తిరుపత దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే జీడిపప్పును పలాస నుంచి  సరఫరా చేయనున్నారు.  30టన్నుల లోడ్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చన్నాయుడు జెండా ఊపి తిరుమలకు పంపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here