వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దైంది. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. తిరుమల పర్యటన గురించి మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో జిల్లాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here