AP Intermediate : ఇంటర్మీడియట్ విద్యను ప్రక్షాళన చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ బుక్స్ ఉంటాయని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Home Andhra Pradesh AP Intermediate : ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం!