కాలేజీకి రూ.2 లక్షల ఫైన్

శ్రీచైతన్య కాలేజీ క్యాంపస్​ను ఫుడ్​సేఫ్టీ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. కిచెన్ లో ఆహార పదార్థాల సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్​కు పంపారు. కాలేజీ కిచెన్, క్యాంటీన్​లో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. ఫైర్ ​సేఫ్టీ, ట్రేడ్​ లైసెన్స్ లేని కారణంగా రూ. 2లక్షలు జరిమానా విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here