సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సీజేఐ దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలితారు. వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here