Hyderabad : హైదరాబాద్ వాసులను కూల్చివేతల భయం వెంటాడుతోంది. ముఖ్యంగా ఇటీవల మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్ వేయడంతో.. భయంతో రోడ్డెక్కారు. తమ ఇళ్లను కూల్చొద్దని అధికారులను వేడుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here