ఇద్దరు భార్యల మధ్య మాటమాట పెరగడంతో మొదటి భార్య బాలవ్వ ఆమె కొడుకు బంధువులు ఆగ్రహావేశాలతో మల్లయ్య, అతని రెండో భార్య పద్మ పై దాడి కి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేయడంతో మల్లయ్య, పద్మ రక్తం మడుగులో పడిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here