AP Crime News: భర్తతో విభేదాల నేపథ్యంలో  విజయవాడలో  వివాహిత ఇద్దరు పిల్లలతో  బందరు కాల్వలో దూకి గల్లంతైంది. మరో ఘటనలో  గుంటూరులో ఆర్టీసీ బస్సును టాటా ఏస్‌ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మంది గాయపడ్డారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here