కనీసం దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని తాము ఆశిస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని లడ్డూల తయారీకి ఉపయోగించారా? అని జస్టిస్ బీఆర్ గవాయ్ టీటీడీ తరఫున వాదిస్తున్న, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను ప్రశ్నించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు లూథ్రా కోర్టుకు తెలిపారు. మతపరమైన మనోభావాలను గౌరవించాలని జస్టిస్ గవాయ్ అన్నారు.
Home Andhra Pradesh దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి, తిరుమల లడ్డూ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు-supreme court key...