పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య, ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణలో కీలకమైన ఆధారాలు బయటపడ్డాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసును ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here