అరెస్టు చేసిన వారిని రషీద్ అలీ సిద్ధిఖీ (48), అతని భార్య అయేషా (38), ఆమె తల్లిదండ్రులు హనీఫ్ మహ్మద్ (73), రుబీనా (61)గా పోలీసులు గుర్తించారు. ఈ కుటుంబం రాజాపుర గ్రామంలో శంకర్ శర్మ, ఆశా రాణి, రామ్ బాబు శర్మ, రాణి శర్మ అనే మారుపేర్లతో నివసిస్తున్నట్లు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది.
Home International శర్మ పేరుతో 10 ఏళ్లుగా భారత్లో నివసిస్తున్న పాకిస్థానీ కుటుంబం.. బెంగళూరు దగ్గరలో అరెస్టు-pakistani family...