అరెస్టు చేసిన వారిని రషీద్ అలీ సిద్ధిఖీ (48), అతని భార్య అయేషా (38), ఆమె తల్లిదండ్రులు హనీఫ్ మహ్మద్ (73), రుబీనా (61)గా పోలీసులు గుర్తించారు. ఈ కుటుంబం రాజాపుర గ్రామంలో శంకర్ శర్మ, ఆశా రాణి, రామ్ బాబు శర్మ, రాణి శర్మ అనే మారుపేర్లతో నివసిస్తున్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here