ముడా కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Home International MUDA Scam : ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు-ed files money...