Nirmal School Teachers: నిర్మల్ జిల్లా లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అదృశ్యమయ్యారు. బిట్ కాయిన్ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉపాధ్యాయులు స్వచ్ఛంధంగా సెలవులు పెట్టుకొని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోయారు.  బిట్కాయిన్ వ్యవహారంతో సంబంధం ఉన్న ఐదుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here