దో పత్తీ చిత్రానికి కొత్త డైరెక్టర్ శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. కనిక థిల్లాన్ స్టోరీ అందించారు. మర్డర్ అటెంప్ట్ కేసు, ఇన్వెస్టిగేషన్, లవ్ స్టోరీ, ట్విస్టులతో థ్రిల్లర్ చిత్రంగా చతుర్వేది ఈ మూవీని తెరకెక్కించారని తెలుస్తోంది. కాజోల్, కృతితో పాటు షహీర్ షేక్ కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేశారు. ఖత్నా పిక్చర్, కృతి సనన్కు చెందిన బ్లూ బటర్ఫ్లై బ్యానర్లు ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశాయి. అక్టోబర్ 25న నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో దో పత్తీ చిత్రాన్ని చూసేయవచ్చు.
Home Entertainment Mystery Thriller OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న కాజోల్, కృతి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.....