విజయవాడలోని సుజుకీ నెక్సా, మహీంద్రా, కియా, టాటా, హ్యుండాయ్, టయోటా ఇలా అన్ని కంపెనీల షోరూమ్లలో వరదల్లో మునిగిన వాహనాలను ఇలాగే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాహనాల ఇన్సూరెన్స్ విషయంలో ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నా, మరమ్మతుల కంటే వాటిని డిస్పోజ్ చేసేలా యజమానులపై ఒత్తిడి చేస్తున్నాయి.
Home Andhra Pradesh వరదల్లో నష్టపోతే మాకేంటి.. బెజవాడలో ఇన్సూరెన్స్ కంపెనీలు, వాహనాల షోరూమ్ల మాయాజాలం,దళారులతో కుమ్మక్కు-insurance companies vehicle...