పనిలో పెట్టుకొని చిత్రహింసలకు గురిచేయడంతో
ఈ క్రమంలో 2015 జనవరిలో కర్ణాటక నుంచి ఓ ఐదు సంవత్సరాల బాలికను తీసుకొచ్చి వీరింట్లో పనికి పెట్టుకున్నారు. ఆ బాలిక ఇంట్లో పనులు సరిగ్గా చేయడం లేదని, శారీరకంగా.. మానసికంగా హింసిస్తూ కాల్చి వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. నిత్యం చిత్రహింసలకు గురి చేస్తూ హింసించడంతో పాటు ఆమెను కొట్టడం ద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.