Eluru Suicide: ఏలూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి స్థలాన్ని ఆక్రమించు కుంటున్నారని మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కాలిపోయి ఉన్న మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మర్గమధ్యలో మృతి చెందింది.
Home Andhra Pradesh Eluru Suicide: ఏలూరులో విషాదం.. ఇంటి స్థలం ఆక్రమణతో పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్య