TTD Brahmotsvam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఒక్కరోజులోనే స్వామి వారి దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.  బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ సిఫార్సులపై బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. సామన్య భక్తులకే ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here