నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ షురూ అయింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు కానున్న నేపథ్యంలో.. ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గతంలో ఓటు హక్కు ఉన్నప్పటికీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ తెలిపారు.