Fake Notes: జగిత్యాల జిల్లాలో చిరు వ్యాపారులకు నకిలీ నోట్లను అంటగట్టి మోసం చేసే ముఠా గుట్టు రట్టయింది. ఐదుగురిని కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1.61 లక్షల విలువ గల నకిలీ 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here