Tirupati Laddu controversy Case : తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సిట్ దర్యాప్తు కొనసాగించాలా? లేక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని సొలిసిటర్ జనరల్ కు సుప్రీం సూచించింది. రేపటికి విచారణ వాయిదా వేసింది.
Home Andhra Pradesh Tirupati Laddu Case : దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయమేంటి..? తిరుపతి లడ్డూ కేసుపై సుప్రీం...