క్రోధి నామసంవత్సరం ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల్లో రెండో రోజు అశ్వయుజశుద్ధ విదియ శుక్రవారం అమ్మవారు గాయత్రీ దేవి అలకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.గాయత్రీ దేవి అలంకారంలో అమ్మ వారిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here